Thursday, May 2, 2024

Breaking : త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఐటీ దాడులు – డీఎంకే పార్టీ నేత‌ల ఇళ్ల‌లో సోదాలు

త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఐటీ దాడులు జ‌రిగాయి. డీఎంకే పార్టీ నేత‌ల ఇళ్ల‌లో ఐటీ అధికారులు సోదాలు జ‌రిపారు. చెన్నై,కాంచీపురం,తిరుచ్చిలో 25చోట్ల దాడులు జ‌రిగాయి. డీఎంకే నేత‌లు, నిర్మాత‌లు, వ్యాపారులు చెందిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఐటీ అధికారులు సోదాలు జ‌రిపారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement