Thursday, May 2, 2024

Breaking : ప‌రేడ్ లో – ప్ర‌ధాని మోడీ న్యూ గెట‌ప్ప్

ప్ర‌తీ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 28న ప‌రేడ్ చేయ‌డం సంప్ర‌దాయంగా మారింది. ఈ మేర‌కు నేటితో ముగియ‌నుంది ఎన్ సీసీ రిప‌బ్లిక్ డే క్యాంప్. క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్ సీసీ క్యాడెట్ల ప‌రేడ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ మేర‌కు గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. కాగా ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ వేష‌ధార‌ణ ఆక‌ట్టుకుంది. స‌న్ గ్లాసెస్ తో , త‌ల‌కి టోపీతో క‌నిపించారు. పరెడ్‌లో పాల్గొనే క్యాడెట్లను అందించడంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన దేశం యొక్క గొప్ప సంస్కృతిని ,సాంప్రదాయాలను చాటేలా చేయడమే రిపబ్లిక్ డే క్యాంప్ యొక్క లక్ష్యం అని తెలిసిన విష‌య‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement