Sunday, April 28, 2024

Breaking : అక్ర‌మ త‌వ్వ‌కాలు-క్వారీ నిర్వ‌హ‌కుల‌కు రూ.60కోట్లు జ‌రిమానా

భ‌ద్రాద్రి : క్వారీ నిర్వాహ‌కుల‌కు అధికారులు షాక్ ఇచ్చారు. తోగ్గూడెంలో అక్ర‌మ తవ్వ‌కాల‌పై అధికారులు కొర‌డా ఝ‌ళిపించారు.అక్ర‌మ తవ్వ‌కాలు చేప‌ట్టిన వారికి భారీ జ‌రిమానా వేశారు. క్వారీ నిర్వాహ‌కుల‌కు రూ.60కోట్ల జ‌రిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement