Thursday, May 2, 2024

Breaking : ఇంజినీర్ ని విడిచిపెట్టిన మావోయిస్టులు..

బీజాపూర్ లో కిడ్నాప్ చేసిన ఇంజినీర్ ను మావోయిస్టులు వ‌దిలిపెట్టారు. ఇంజినీర్ ని కిడ్నాప్ చేసి వారం అయింది. వారం రోజుల అనంత‌రం ఇంజినీర్ ని విడిచిపెట్ట‌డం విశేషం. త‌న భ‌ర్త‌ను వ‌దిలి పెట్టాల‌ని బిడ్డ‌తో స‌హా అడ‌విలోకి వెళ్ళింది ఇంజినీర్ భార్య‌. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద సబ్​ఇంజినీర్, అటెండర్​గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు కుటుంబ‌స‌భ్యులు. ఆచూకీ తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు.అటెండర్​ విడుదల..ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోలు.. అందులో అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉండ‌గా నేడు రిలీజ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement