Wednesday, May 1, 2024

Breaking : ఏనుగుల దాడిలో – రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో రైతు మృతి చెందాడు. జోగివారిప‌ల్లె పంట‌పొలాల్లో నిద్రిస్తున్న రైతును ఏనుగు తొక్క‌డంతో రైతు గాయ‌ప‌డ్డాడు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ స‌భ్యులు బోరున విల‌పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement