Sunday, May 12, 2024

Breaking : మావోయిస్టుల విధ్వంసం – రైలు ఇంజిన్ కి నిప్పు

ఛ‌త్తీస్ గ‌ఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్థ‌రాత్రి విధ్వంసం సృష్టించారు. దంతెవాడ జిల్లాలోని బ‌చేలి, భాన్సీ వ‌ద్ద గూడ్స్ రైలును నిలిపివేసి ఇంజిన్ కు నిప్పు పెట్టారు మావోయిస్టులు. కిర‌ణ్ టోల్ నుంచి విశాఖ‌ప‌ట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. దాంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement