Friday, July 26, 2024

Breaking : భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక.. ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ మేరకు ఢిల్లీలో జరిగిన రాజ్యాంగ్ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోడీ..సీజేఐ చంద్రచూడ్..న్యాయశాఖమంత్రి కిరణ్ రిజీజ్..భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అన్నారు.ప్రపంచం చూపంతా భారత్ పైనే ఉందన్నారు మోడీ.భారత్ శక్తి అంతా రాజ్యాంగంలోనే ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement