Tuesday, April 30, 2024

Breaking : చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో కేసీఆర్ – పూర్ణ‌కుంభంతో సీఎంకి స్వాగ‌తం

ముచ్చింత‌ల్ చిన జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి సీఎం కేసీఆర్ వెళ్ళారు. పూర్ణ‌కుంభంతో రుత్వికులు కేసీఆర్ కి స్వాగ‌తం ప‌లికారు. కేసీఆర్ వెంట మంత్రి హ‌రీష్ రావు, ప్ర‌శాంత్, ఎంపీ సంతోష్ రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ని ప‌రిశీలించారు. యాదాద్రి పునఃప్రారంభం, మ‌హా సుద‌ర్శ‌న యాగంపై కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌పై చిన‌జీయ‌ర్ స్వామితో కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement