Friday, April 26, 2024

Breaking : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే – తెలిపిన కేంద్రం !

ఏపీ రాజ‌ధాని ఏది అనే దానిపై ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఏపీకి మూడురాజ‌ధానులు అనే ప్ర‌స్తావ‌న కూడా తీసుకువ‌చ్చింది ఏపీ ప్ర‌భుత్వం. కాగా ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతానికి అమ‌రావ‌తే రాజ‌ధానిగా గుర్తించామ‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఎంపీ జీవీఎల్ ప్ర‌శ్న‌కు కేంద్రం స‌మాధానం చెప్పింది. కాగా ఏపీ రాజ‌ధానిపై గంద‌ర‌గోళం ఉంద‌ని తెలిపారు ఎంపీ జీవీఎల్. ఈ మేర‌కు పార్ల‌మెంట్ లో కేంద్ర‌మంత్రి నిత్యానంద‌రాయ్ స‌మాధానం ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement