Tuesday, April 30, 2024

Breaking: ఒడిశాలో రెచ్చిపోయిన మావోయిస్టులు.. కాల్పుల్లో ముగ్గురు CRPF జవాన్లు మృతి..

ఒడిశా నువాపాడా జిల్లాలో నక్సల్స్ దాడిలో ముగ్గురు CRPF జవాన్లు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. మావోయిస్టులు అంబుష్ చేసి సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై అటాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు జ‌వాన్లు చ‌నిపోయార‌ని, చాలామంది గాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement