Saturday, July 27, 2024

breaking : గిరిజ‌న మ‌హిళ శిరీష నామినేష‌న్.. బెదిరించిన వైసీపీ నేత‌..

తూర్పుగోదావ‌రి: జిల్లా కాచ‌వ‌రం పంచాయ‌తీ ఒక‌టో వార్డుకు గిరిజ‌న మ‌హిళ శిరీష నామినేష‌న్ వేశారు. కాగా వైసీపీ నేత వెంక‌న్న.. శిరీష‌ను ఫోన్ లో బెదిరించారు. నామినేష‌న్ ఉపసంహ‌రిచుకోవాల‌ని హెచ్చ‌రించారని ఆమె మీడియాకి తెలిపారు. నామినేష‌న్ వేసినందుకు నానా దుర్భాష‌లు ఆడార‌ని ఆమె వాపోయారు. ఈ మేర‌కు ఈ వివ‌రాల‌ను ఆమె మీడియాకి తెలిపారు. వైసీపీ నేత వెంక‌న్న‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె పోలీసుల‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement