Friday, April 26, 2024

Breaking: బీహార్ సీఎం సభలో బాంబు దాడి : సీఎం నితీష్ కుమార్ క్షేమం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సభలో బాంబుదాడి జరిగింది. నలంద లోని నితీష్ సభలో బాంబు దాడి చోటుచేసుకుంది. అయితే పోలీసులు అప్రమత్తమై అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం నితీష్ కుమార్ క్షేమంగా బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement