Friday, May 3, 2024

Breaking : హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో భారతీయ జనతా పార్టీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. డిస్ క్వాలిఫై చేయాలన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2018లో రాజాసింగ్ పై ప్రేమ్ సింగ్ రాథాడ్ పిటిషన్ వేశారు. రెండున్నరేళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు ఈరోజు ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement