Friday, May 10, 2024

Breaking: జనగామలో తీవ్ర ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట

జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకరు నిరసనగా టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఆ ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుకుంది. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులను భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement