Thursday, May 2, 2024

Big Breaking : ఆర్మీ ట్రక్కుకి ప్ర‌మాదం.. 16మంది జ‌వాన్లు మృతి.. న‌లుగురికి గాయాలు

ఉత్త‌ర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుకి ప్ర‌మాదాం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 16మంది జ‌వాన్లు మృతి చెందారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అధికారులుఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు..క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement