Friday, May 3, 2024

బాహుబ‌లి3 తో పాటు ‘ఈగ‌’కి సీక్వెల్ ఉంటుంద‌న్న రాజ‌మౌళి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డుల‌ని తిర‌గ‌రాశారు. బాహుబ‌లి రెండు భాగాలుగా తెర‌కెక్కి అఖండ విజ‌యాన్ని అందుకున్నాయి. కాగా బాహుబ‌లి3 ని త‌ప్ప‌క ప్లాన్ చేస్తాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాక‌పోయినా.. భ‌విష్య‌త్తు లో బాహుబ‌లి – 3 త‌ప్ప‌క ప్లాన్ చేస్తాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. అంతేకాదు ఈగ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని తెలిపారు రాజ‌మౌళి. ఈగ చిత్రానికి సీక్వెల్ ను కూడా తెర‌కెక్కించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని కూడా ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement