Sunday, April 28, 2024

Breaking: బెంగాల్ లో దారుణం.. దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటుచేసుకుంది. టీఎంసీ నేతలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దుండుగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.. సౌత్ 24 పరగణ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement