Tuesday, April 30, 2024

Flash.. Flash మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. కాసేపట్లో అధికారిక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లకు మరికాసేపట్లో చైర్మన్లను నియమించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సినీ ఆటోగ్రఫి చైర్మన్ గా కరీంనగర్ కు చెందిన ఎన్ఆర్ఐ అనిల్ కుర్మాచలంకు, రెనేవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ములుగు జిల్లాకు చెందిన వై.సతీష్ రెడ్డిని నియమించనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విష‌య‌మై అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement