Monday, April 29, 2024

ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు, 104 మరణాలు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు: శ్రీకాకుళం-1,143, విజయనగరం-930, విశాఖ-1,886, తూ.గో.-3,475, ప.గో.-1,634, కృష్ణా-1,292, గుంటూరు-1,463, ప్రకాశం-1,296, నెల్లూరు-1,246, చిత్తూరు-3,063, అనంతపురం-1,818, కడప-721, కర్నూలు-970.

Advertisement

తాజా వార్తలు

Advertisement