హైదరాబాద్, ఆంధ్రప్రభ: గల్ఫ్ దేశాల్లో (సౌదీ) నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ పండుగ(ఈద్ ఉల్ ఫితర్)ను శుక్రవారం రోజున జరుపుకోవాలని మత పెద్దలు నిర్ణయించారు. అయితే భారత్లో మాత్రం రంజాన్ పండుగను శనివారం రోజున జరుపుకోనున్నారు. అదే రోజు ముస్లిం సోదరులు చేపట్టిన రంజాన్ ఉపవాస దీక్షను కూడా విరమించనున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో మాసం రోజులపాటు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. మక్కాకు వెళ్లి వచ్చిన భాగ్యం కల్గతుందని ఒక నానుడి.
కనిపించిన నెలవంక – నేడు గల్ఫ్ లో… రేపు భారత్ లో రంజాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement