Thursday, April 25, 2024

తెలంగాణ కాంగ్రెస్ ఎపిసోడ్ పై ఏఐసీసీ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. టీ కాంగ్రెస్ లో పరిణామాలు, నేతల మధ్య విభేదాలపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక టీ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్ధేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ కు ప్రియాంకా గాంధీ ఫోన్ చేశారు. టీ కాంగ్రెస్ తో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement