Sunday, May 5, 2024

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అక్బర్ రోడ్ లో మూడు వరుసలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు 144 సెక్షన్, నిషేదాజ్నలు అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement