Wednesday, May 15, 2024

chennai : ఎయిర్ పోర్టులో తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

చెన్నై ఎయిర్ పోర్టులో తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. బ్యాంకాక్ వెళ్లాల్సిన ఏషియ‌న్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లోపం త‌లెత్తింది. ర‌న్ వే పై టేకాఫ్ కు వెళ్తున్న స‌మ‌యంలో పైలెట్ గుర్తించాడు. విమానం టేకాఫ్ చేయ‌కుండా పైలెట్ ర‌న్ వేపై నిలిపివేశాడు. దీంతో విమానంలోని 164 మంది ప్ర‌మాణీకులు సుర‌క్షితం.

Advertisement

తాజా వార్తలు

Advertisement