Friday, April 26, 2024

ప్రధాని మోడీకి తెలంగాణ మేధావుల లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మేధావులు లేఖ రాశారు. 8 డిమాండ్లతో కూడిన లేఖను 64మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు ప్రధానికి రాశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని మేధావులు, విద్యావేత్తలు లేఖలో కోరారు. ఐటీఐఆర్ ను పునరుద్దరించాలని కోరారు. మతతత్వ ధోరణి విడనాడి, ఐక్యతను కాపాడాలని కోరారు. రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ పార్కులు కావాలని లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement