Wednesday, May 1, 2024

FLASH: కామారెడ్డి లో ఘోర ప్రమాదం బస్సు కారు ఢీకొని ఐదుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉ కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపో వన్ కి చెందినది గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement