Saturday, April 27, 2024

Big Breaking: పూణె హైవేపై ఘోరం.. వాహనాలపైకి స్పీడ్​గా దూసుకొచ్చిన లారీ

బెంగుళూరు-ముంబై హైవేపై ఘోరం జరిగింది. నవాలే బ్రిడ్జి ప్రాంతంలో ఓ లారీ అదుపుతప్పి వాహనాలు, పాదచారులపైకి దూసుకొచ్చింది. దీంతో 47 వాహనాలు దెబ్బతిన్నాయి. అక్కడికక్కడే ఏడుగురు చిన్నారులు చనిపోయారు. రోడ్డు వాలు ఎక్కువగా ఉండడం, వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రాంతం ప్రమాదాలకు గురవుతోందని స్థానికులు అంటున్నారు. తీవ్ర గాయాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స​ అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్​ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement