Sunday, April 28, 2024

3rd Test : 197 పరుగులకు ఆసీస్ ఆలౌట్…

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఖవాజా 60 పరుగులు, లబూషేన్ 31 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ కు మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు వికెట్ల చొప్పున తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement