Wednesday, May 8, 2024

3rd ODI: 212 పరుగుల వద్ద తొలి వికెడ్ డౌన్…రోహిత్ శర్మ (101) ఔట్

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా ఇండియా బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓపెనర్లు అద్భుతమైన సెంచరీలు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేశారు. సెంచరీ పూర్తి చేసిన కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేస్ వెల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అలాగే శుభమాన్ గిల్ సెంచరీ చేసి నాటౌట్ గా ఆడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement