Friday, May 3, 2024

2nd Test: లంచ్ బ్రేక్ భార‌త్ స్కోరు 88/4

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి 4 వికెట్లు కోల్పోయి 88 ప‌రుగులు చేసింది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి భారత్ బ్యాట్స్ మెన్లు ర‌వీంద్ర జ‌డేజా 15, విరాట్ కోహ్లీ 14 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement