Friday, April 26, 2024

2nd Test: మూడో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ 20కి ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి స్టంప్డ్ ఔట్ అయి వెనుదిరిగాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement