Monday, May 6, 2024

Breaking: పంజాబ్ లో 2.5కిలోల ఐఈడీ స్వాధీనం

పంజాబ్ రాష్ట్రంలో 2.5కిలోల ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనం కింద ఐఈడీని గుర్తించారు. కారు క్లీనర్ ఐఈడీ గురించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఐఈడీని పేలకుండా కనుక్కోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసుల కింద ఐఈడీ ఎవరు పెట్టారని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement