నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఖవాజ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. లబూషేన్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు.. ఆ తర్వాత ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడ్డట్లైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement