Sunday, May 19, 2024

తమిళనాడులో రూ.10కోట్ల నగదు పట్టివేత

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో భారీగా నగదు పట్టుబడింది. రూ.10కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పది కోట్ల రూపాయలను కారులో నుంచి లారీలోకి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదును తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి.. కారు, లారీ సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement