Sunday, April 28, 2024

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు – రోహిత్ కి రెస్ట్ … అశ్విన్ ఎంట్రీ..

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించగా, మూడో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేయనున్నాడు.తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లితో పాటు ఇతర సీనియర్‌ ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పించారు. రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి తిరిగి రావడం విశేషం . తొలి 2 వన్డేలకు టీం ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, తిలక్ వర్మ, ప్రసీద్ రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

మూడో వన్డేకి టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement