Wednesday, May 1, 2024

టీ 20 ప్రపంచకప్‌.. 5 ఓవర్లకు భారత్ స్కోరు 31/1

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతోంది. ముందుగా ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. 5ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అవుట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు, కింగ్ విరాట్ కోహ్లీ పరుగులతో క్రీజులో ఉన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement