Saturday, May 4, 2024

IPL | ఈడెన్​ గార్డెన్స్​లో ఎవరిదో గెలుపు.. కోల్​కతాకు పంజాబ్​ పెట్టిన టార్గెట్​ ఎంతంటే!​

కోల్​కతా, పంజాబ్​ జట్ల మధ్య ఇవ్వాల (సోమవారం) రాత్రి కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ మైదానంలో మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన పంజాబ్​ జట్టు తొలుత బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కాగా, ఇందులో శిఖర్​ ధవన్​ (57), జితేశ్​ శర్మ (21) మినహా మిగతా వారు అంతగా ఆకట్టుకోలేక పోయారు. చివరలో శాహ్రుక్​ ఖాన్​ 21, హర్​ప్రీత్​ 17 జోరు పెంచడంతో మెరుగైన స్కోరు చేయగలిగారు. కాగా, కోల్​కతా180 పరుగుల టార్గెట్​తో కాసేపట్లో బరిలోకి దిగనుంది.

- Advertisement -
https://twitter.com/ESPNcricinfo/status/1655602822229147649

Advertisement

తాజా వార్తలు

Advertisement