Monday, April 29, 2024

Punjab vs Delhi 2nd Match : 34 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ డౌన్..


చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. పంజాబ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ 22 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement