Saturday, May 4, 2024

England vs India 2nd test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

సాగ‌ర‌తీర‌న భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు మార్పుల‌తో టీమిండియా బ‌రిలోకి దిగింది.

జ‌డేజా, కెఎల్ రాహుల్‌, సిరాజ్‌ల స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌, పాటిదార్, ముఖేశ్ కుమార్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. టీమిండియాకు విశాఖ క‌లిసోచ్చిన మైదానం. ఇక మొద‌టి టెస్టులో ప‌రాజ‌యం పొంది విశాఖ టెస్టును గెలిచి సిరిస్ స‌మం చేసేందుకు బ‌రిలోకి దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement