Sunday, May 5, 2024

IND vs PAK: తొలి వికెట్ కోల్పోయిన పాక్…. అబ్దుల్లా షఫీక్ (20) ఔట్

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాక్ ఓపెనర్
అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేసి మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement