Tuesday, April 30, 2024

IND VS NZ Semi Final: శ్రేయాస్ అయ్యర్ అజేయ సెంచరీ

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ అజేయమైన సెంచరీ చేశాడు.

67 బంతుల్లో 3 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసే సమయానికి భారత్ స్కోరు 47.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 361 పరుగులతో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement