Sunday, May 5, 2024

Ind vs Eng, 5th Test : రోహిత్ శ‌ర్మ అద్భుత సెంచ‌రీ

ధ‌ర్మ‌శాల‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భార‌త్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ అద్భుత సెంచ‌రీ పూర్తి చేశాడు. చివ‌రి టెస్ట్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శ‌ర్మ 154 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 100 ప‌రుగులు చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ చేసే సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 256 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement