Thursday, April 25, 2024

Big Breaking | మరికొద్దిసేప‌ట్లో టీ20 కీల‌క మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భార‌త్‌

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో ఇవ్వాల కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో ఇక‌టి న్యూజిలాండ్‌, మ‌రోటి టీమిండియా గెలుచుకున్నాయి. దీంతో సిరీస్ ప్ర‌స్తుతానికి స‌మం అయ్యింది. అయితే.. ఇవ్వాల జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌ని గెలిచి టీ20 సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని పాండ్యా సేన ఉవ్వీళ్లూరుతోంది. అంతే ఉత్సాహంతో న్యూజిలాండ్ జ‌ట్టు కూడా బ‌రిలోకి దిగుతోంది. దీంతో ఇవ్వాల మ్యాచ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతుంద‌ని క్రికెట్ అన‌లిస్టులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement