Sunday, April 28, 2024

Cricket: భారత్ తో ఫైనల్ ఫైట్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్

అండర్‌-19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ జట్టు ప్రదర్శన ఎంతో బెట‌ర్‌గా ఉంది. దీంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ప్రయాణంలో యశ్‌ ధుల్‌ సేన ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం విశేషం. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్‌ పోరులోనూ తమ జోరును కొన‌సాగించేంద‌కు రెడీ అయ్యింది. కాగా, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement