Thursday, May 2, 2024

IPL | దంచికొట్టిన ఢిల్లీ.. 214 పరుగుల టార్గెట్​తో బరిలోకి పంజాబ్​

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో ఇవ్వాల 64వ మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో ఢిల్లీ, పంజాబ్​ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్​ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు  చేయగలింది. ఇందులో డేవిడ్​ వార్నర్​ (46), పృథ్వీషా (54), రీలో రోస్సో 82, ఫిలిప్​ సాల్ట్​ 26 పరుగులు చేశారు. ఇక.. పంజాబ్​ 214 టార్గెట్​తో చేజింగ్​కి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement