Thursday, May 2, 2024

CWC 2023 – టాస్ గెలిచిన ఆసీస్… బౌలింగ్ చేయ‌నున్న భార‌త్…

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌కు బౌలింగ్‌ అప్పగించింది.

భారత్‌ తుది జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement