Monday, April 29, 2024

England vs India 2nd test: సాగ‌ర‌తీర‌న క్రికెట్ సంగ్రామం… ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా రెండోటెస్టు

ఇవాళ ఇంగ్లాండ్ వ‌ర్సెస్ భార‌త్ రెండో టెస్టు ప్రారంభం కానుంది. సాగ‌ర‌తీర‌న ర‌స‌వ‌త్త‌ర పోరుకు టీం ఇండియా సిద్ధ‌మైంది. ఈ మ్యాచ్ విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు… ఈ మ్యాచ్ లో కూడా తన పట్టు కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది. ఉదయం నుండి స్టేడియంలోకి సిబ్బంది క్రికెట్ అభిమానుల‌ను అనుమతించునున్నారు. ఈ మ్యాచ్‌ను తిల‌కించేందుకు రోజుకు 2500 మంది విద్యార్థులకు ఉచితంగా ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement