Sunday, April 28, 2024

Asian Games – టెన్నిస్ మిక్స్ డ్ డ‌బుల్స్ లో బోప‌న్న‌, భోస‌లే జోడికి స్వర్ణం

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా టెన్నిస్ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్న, రుతుజా భోసలే టీమ్‌ స్వర్ణం సాధించింది. 2-6, 6-3, 10-4తో చైనీస్‌ తైపీపై వారు విజయం సాధించారు. తొలి సెట్ ఓడిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుసుగా రెండు సెట్లు గెలిచి భార‌త్ కు ప‌సిడి ప‌తకాన్ని అందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement