Saturday, July 27, 2024

Big Breaking | అక్షర్​ పటేల్​ రన్నవుట్​.. నాలుగో వికెట్​ డౌన్​..

టీమిండియా నాలుగో వికెట్​ కోల్పోయింది. కే ఎల్​ రాహుల్​ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్​ పటేల్​ త్వరగానే అవుటయ్యాడు. పరుగు తీసేందుకు ప్రయత్నించి రన్​ అవుట్​ అయ్యాడు. దీంతో కీలక సమయంలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయినట్టు అయ్యింది. ప్రస్తుతం ఇండియా 29 ఓవర్లలో 151 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్​ కోహ్లీ 48, హార్దిక్​ పాండ్యా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement