Tuesday, April 30, 2024

సీఎం జగన్ హై లెవెల్ మీటింగ్ – పరీక్షల పై స్పష్టత

ఏపీ లో కరోనా విజృంభణ నేపథ్యంలో జగన్ అధ్యక్షతన సోమవారం హై లెవల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే పదో తరగతి పరీక్షలపైనా కూడా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

ఇంటర్ పరీక్షల వాయిదా, స్కూళ్లకు సెలవులు, బార్లు, రెస్టారెంట్లు,
మార్కెట్లు, షాపింగ్ మాలపై కూడా పలురకాల ఆంక్షలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement