Saturday, May 18, 2024

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ వైసీపీదే గెలుపు… అంబ‌టి రాంబాబు

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ వైసీపీనే గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఎంత మంది క‌లిసి వ‌చ్చినా.. మ‌ళ్లీ సీఎం అయ్యేది జ‌గ‌నేన‌న్నారు. త‌న‌పై న‌మ్మ‌కం లేకే చంద్ర‌బాబు అన్ని పార్టీల‌ను క‌లుపుకుంటున్నార‌న్నారు. ఏపీ అంతా అభివృద్ది చెందాల‌నే మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement